సంగతి న్యూస్, బెంగళూరు: బెంగళూరులో ఘోరం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి మెట్రో ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో మెట్రో పర్పుల్ లైన్ సేవలు నిలిపివేశారు. అయితే, ఈ ఘటన ప్రమాదం వలన జరిగిందా .. తానే కావాలనే పాల్పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా కెంగేరి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
Add A Comment
