ప్యారిస్, న్యూస్టుడే: ముఖ్యమంత్రి స్టాలిన్, నటులు అజిత్, అరవిందస్వామి, లివింగ్స్టన్, నటి ఖుష్బూ, డైరక్టర్ మురుగదాస్ తదితరుల ఇళ్లలో బాంబు ఉన్నట్లు సోమవారం డీజీపీ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు స్క్వాడ్ నిపుణులు, పోలీసులు తనిఖీ చేపట్టగా అబద్ధమని తెలిసింది. బాంబు బెదిరింపులకు పాల్పడిన వ్యవహారమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Related Posts
Add A Comment